0 Comment
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు. కానీ ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులు అటకెక్కేశాయి. చంద్రబాబు ప్రభుత్వం కొన్నేళ్లు అవార్డులిచ్చింది. ఆ ప్రభుత్వం పోయాక.. జగన్ సర్కారు హయాంలో ఈ అవార్డులను పక్కన పెట్టేశారు. తెలంగాణ ప్రభుత్వం అసలు అవార్డుల సంగతే పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గద్దర్ అవార్డులను తీసుకొచ్చి కొన్నేళ్లకు కలిపి ఒకేసారి పురస్కారాలు... Read More














